నేటి (మార్చి 22న) ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటలవరకు భారత్లో జనతా కర్ఫ్యూ అమలులో ఉంటుంది. ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు, వైరస్ను నశింపచేసేందుకు ఇదొక మార్గంగా కనిపిస్తుంది.
/telugu/india/why-should-we-follow-janata-curfew-amid-spurt-in-coronavirus-cases-19838 Mar 22, 2020, 07:25 AM ISTఏపిలో మరో రెండు కరోనావైరస్ పాజిటివ్ కేసులు వెలుగుచూడటం ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ రెండు పాజిటివ్ కేసులతో కలిపి ఇప్పటివరకు ఏపిలో కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 5కు చేరుకుంది.
/telugu/ap/coronavirus-positive-cases-in-ap-increased-to-five-after-finding-two-more-fresh-cases-19837 Mar 21, 2020, 11:39 PM ISTఆదివారం ఉదయం నుండి రాత్రి వరకు రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులను డిపోలకే పరిమితం చేయనున్నట్టు మంత్రి తెలిపారు. దూర ప్రాంతాలకు వెళ్లే సర్వీసులను శనివారం రాత్రి నుండే పూర్తిగా నిలిపివేస్తున్నామని మంత్రి స్పష్టంచేశారు.
/telugu/ap/aps-rtc-cancels-bus-services-on-janata-curfew-to-curb-coronavirus-19836 Mar 21, 2020, 11:08 PM ISTకరోనా వైరస్ (Coronavirus) బారిన పడకుండా ఉండేందుకు మార్చి 22 ఆదివారం నాడు దేశంలోని ప్రజలంతా స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూ (Janata curfew) పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. మార్చి 22న ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జనతా కర్ఫ్యూ అమలులో ఉండనుంది.
/telugu/india/indian-railways-cancelled-passenger-trains-during-janata-curfew-amid-coronavirus-panic-19822 Mar 20, 2020, 08:13 PM IST