Konaseema Protest: మంగళవారం అల్లర్లు, విధ్వంసకాండతో అట్టుడికిన అమలాపురంలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులను భారీగా మోహరించడంతో జనాలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంటర్ విద్యార్థులు, అత్యవసర పనులు ఉన్నవాళ్లు మాత్రమే రోడ్లపైకి వస్తున్నారు. 5 వందల మందికి పైగా పోలీసులు అమలాపురంలో పహారా కాస్తున్నారు.
Konaseema Violence: కోనసీమ భగ్గుమంది. కులకుంపటి రాజుకుంది. కోనసీమ జిల్లా పేరు మార్పు చిలికి చిలికి గాలివానగా మారి హింసాత్మకమైంది. ఆందోళన తీవ్రతరం చేసేందుకు ఆందోళనకారులు సిద్ధమౌతున్నారు.
Konaseema curfew: పచ్చని పైర్లతో కళకళలాడుతూ ప్రశాంతతకు నిలయంగా ఉండే కోనసీమ అగ్నిగుండమైంది.అదనపు బలగాలను మోహరించిన పోలీసులు... అర్ధరాత్రి తర్వాత అతికష్టం మీద పరిస్థితిని కొంత అదుపులోనికి తెచ్చారు.రాత్రంతా ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపారు. నిన్నటితో పోల్చితే పరిస్థితి శాంతించినట్లు కనిపించినా ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన కోనసీమ వాసుల్లో కనిపిస్తోంది.
Konaseema: ప్రకృతి అందాలతో ఎప్పుడూ కళకళలాడే కోన సీమ..ఆందోళనలతో అట్టుడుకుతోంది. పరిస్థితి చేయి దాటిపోకుండా పోలీసులు అప్రమత్తమైయ్యారు. జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.
AP New Minister: ఏపీ కొత్త కేబినెట్ కొలువుదీరింది. పదవి దక్కినవర్గంలో ఆనందం..దూరమైనవారిలో నిరాశాగ్రహాలు. అభిమానం హద్దు దాటితే మాత్రం ఇదిగో ఇలానే ఉంటుంది.
ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర బుధవారం 200వ రోజు మైలురాయి చేరుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.