Lok Sabha Elections: రెండో దశ ప్రశాంతం.. ఓటు వేసిన సినీ స్టార్లు, రాజకీయ ప్రముఖులు

Second Phase Lok Sabha Elections Completed Peaceful: లోక్‌సభ ఎన్నికల్లో రెండో దశ ప్రశాంతంగా ముగిసింది. ఉత్తరప్రదేశ్‌, కేరళ, జమ్మూకశ్మీర్‌తోపాటు మరికొన్ని రాష్ట్రాల్లో కీలకమైన స్థానాల్లో పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగింది. వేసవి ఎండల నేపథ్యంలో ఉదయం, సాయంత్రం ఓటు వేసేందుకు ఓటర్లు బారులు తీరారు. సినీ తారలు, పలువురు రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

1 /9

Lok Sabha Elections: కేరళలో ఓటు హక్కు వినియోగించుకుంటున్న కేరళ సీఎం పినరయి విజయన్‌  

2 /9

Lok Sabha Elections: కేరళలో ఓటు వేసిన సినీ నటుడు థామస్‌  

3 /9

Lok Sabha Elections: తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్న విద్యార్థులు  

4 /9

Lok Sabha Elections: కర్ణాటకలో ఓటు హక్కు వినియోగించుకున్న కుటుంబం

5 /9

Lok Sabha Elections: ఓటు వేసిన అనంతరం సిరా చుక్కా చూపిస్తున్న దంపతులు

6 /9

Lok Sabha Elections: ఓటు వేసిన అనంతరం సిరా చుక్క చూపిస్తున్న కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమార్‌  

7 /9

Lok Sabha Elections: ఓటు వేసేందుకు వస్తున్న మానసిక దివ్యాంగుడు  

8 /9

Lok Sabha Elections: ఓటు వేసేందుకు ఓటర్లు తరలివస్తుండడంతో బెంగళూరులో బారులు తీరిన వాహనాలు

9 /9

Lok Sabha Elections: ఓటు వేసిన 98 ఏళ్ల వృద్ధురాలు