Anant Ambani: కొత్త జంట అనంత్ అంబానీ, రాధిక.. గణేశుడికి 20 కిలోల బంగారు కిరీటం కానుక

Anant Ambani Donates 20kg Gold Crown To Lalbaugcha Raja: పెళ్లితో అదృష్టం కలిసి రావడంతో అనంత్‌ అంబానీ, రాధిక దంపతులు తమ ఇష్ట దైవానికి భారీ కానుక సమర్పించుకున్నారు. వారు ఇచ్చిన 20 కిలోల బంగారం కిరీటం ధర వింటే కళ్లు చెదురుతాయి.

1 /7

20kg Gold Crown: అపర కుబేరుడు ముకేశ్‌ అంబానీ రెండో కుమారుడు అనంత్‌ అంబానీ వివాహం జూలై 12వ తేదీన రాధికా మర్చంట్‌తో జరిగిన విషయం తెలిసిందే. వీరి పెళ్లితో అంబానీ కుటుంబానికి భారీగా కలిసొచ్చింది. ముఖ్యంగా రాధిక రాకతో వ్యాపారంగా మరింత కలిసొస్తుంది.

2 /7

20kg Gold Crown: అంబానీ కుటుంబానికి ముంబైలోని లాల్‌ బాగ్‌చా రాజా గణేశ్‌ ఆలయంలో విడదీయరాని బంధం ఉంది.

3 /7

20kg Gold Crown: పెళ్లి తర్వాత తొలిసారి జరుగుతున్న వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా లాల్‌బగ్‌చా రాజా ఆలయాన్ని అనంత్‌ అంబానీ, రాధిక మర్చంట్‌ దంపతులు దర్శించుకున్నారు.

4 /7

20kg Gold Crown: ఈ సందర్భంగా తమ ఇష్టదైవానికి 20 కిలోల మేలిమి బంగారంతో తయారుచేయించిన కిరీటాన్ని వినాయకుడికి బహూకరించారు.

5 /7

20kg Gold Crown: ప్రత్యేక పూజల అనంతరం వినాయకుడికి బంగారు కిరీటం నిర్వాహకులు ధరిపజేశారు.

6 /7

20kg Gold Crown: అయితే అనంత్‌, రాధిక ఇచ్చిన బంగారం కిరీటం ధర వింటే షాకవుతారు. దాదాపు రూ.15 కోట్లు ఉంటుందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి.

7 /7

20kg Gold Crown: ప్రస్తుతం వినాయక చవితి వేళ అనంత్‌ అంబానీ సమర్పించిన బంగారు కిరీటంపైనే ఆసక్తికర చర్చ జరుగుతోంది.