Munugode bypolls 2022: ఈటల రాజేందర్ పీఏ డ్రైవర్ కారులో 90 లక్షలు సీజ్

Munugode bypolls 2022: మునుగోడు ఉపఎన్నిక ప్రచారం ముగియనున్న నేపథ్యంలో.. ఓటర్లును ఆకట్టుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు నేతలు. ఈనేపథ్యంలో ఈటల రాజేందర్ పీఏ డ్రైవర్ కారులో 90 లక్షలను పోలీసులు పట్టుకున్నారు. 

  • Zee Media Bureau
  • Nov 1, 2022, 01:36 PM IST

Munugode bypolls 2022: మునుగోడు ఉపఎన్నిక ప్రచారం మరికొన్ని గంట్లలో ముగియనుంది. గత నెలరోజులుగా ప్రచారాన్ని హోరెత్తించిన పార్టీలు ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రలోభాలకు దిగుతున్నాయి. ఓటర్లకు మందు, మనీ సరఫరా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారీగా నగదు పోలీసులకు పట్టుబడుతుంది. తాజాగా జూబ్లీహీల్స్ పోలీస్ స్టేషన్ పరధిలో భారీగా నగదు పట్టుబడింది. ఈటల రాజేందర్ పీఏ డ్రైవర్ కారులో 90 లక్షలను పోలీసుల సీజ్ చేశారు. 

Video ThumbnailPlay icon

Trending News