Delhi Liqour Scam: లిక్కర్ స్కాం కేసులో 11 మంది అధికారులు సస్పెండ్

Delhi Liqour Scam: ఢిల్లీతో పాటు తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తున్న లిక్కర్ స్కాం కేసులో సీబీఐ దూకుడు పెంచింది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సహా 14 మందికి ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన దర్యాప్తు సంస్థ.. స్కాంకు సంబంధించి పక్కా ఆధారాలు సేకరించిందని తెలుస్తోంది. ఈ కేసులో  కేంద్ర సర్కార్ కూడా సీరియస్ చర్యలకు దిగింది. ఢిల్లీ లెప్టనెంట్ గవర్నర్ ఇచ్చిన నివేదిక ఆధారాంగా లిక్కర్  స్కాం జరిగిన సమయంలో ఢిల్లీ ఎక్సైజ్ కమిషనర్ గా ఉన్న అరవ గోపికృష్ణను సస్పండ్ చేసింది.

  • Zee Media Bureau
  • Aug 23, 2022, 03:09 PM IST

Video ThumbnailPlay icon

Trending News