Twitter sues Indian govt: భారత ప్రభుత్వంపై ట్విట్టర్ కేసు

Twitter: ఫేమస్ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ కోర్టుకెక్కింది. భారత ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందంటూ ఆరోపించింది. 
 

  • Zee Media Bureau
  • Jul 7, 2022, 01:21 PM IST

Twitter sues Indian govt: భారత ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందంటూ .. ప్రఖ్యాత సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ కోర్టుకు ఎక్కింది. గత ఏడాది నుంచి రకరకాల పోస్టులను తొలగించాలంటూ.. భారత ప్రభుత్వం నుంచి సోషల్ మీడియా సంస్థలకు ఉత్తర్వులు అందాయి.  ప్రభుత్వ చర్యలపై దుష్ప్రచారం చేస్తున్న పోస్టులను తొలగించాలని కొత్త ఐటీ రూల్స్ చెప్తున్నాయి.

Video ThumbnailPlay icon

Trending News