ఆధార్‌ చెల్లుబాటుపై రేపే తీర్పు వెల్లడించనున్న సుప్రీం కోర్టు

ఆధార్‌పై రేపే తీర్పు

Last Updated : Sep 25, 2018, 07:11 PM IST
ఆధార్‌ చెల్లుబాటుపై రేపే తీర్పు వెల్లడించనున్న సుప్రీం కోర్టు

ఆధార్ చెల్లుబాటుపై రేపే సుప్రీం కోర్టు తీర్పు వెల్లడించనుంది. భారత ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా, జస్టిస్ ఏ.కే. సిక్రి, ఏ.ఎం. కన్విల్కర్, డీవై చంద్రచూద్, అశోక్ భూషణ్ లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు వెల్లడించనుంది. యూపీఏ హయాంలో తెరపైకొచ్చిన ఈ ఆధార్‌పై చెల్లుబాటుపై ఎప్పటికప్పుడు ఏవో ఓ కేసులు సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉంటూ వస్తున్న సంగతి తెలిసిందే.

Trending News