Weight Loss Diabetes: రూపాయి ఖర్చులేకుండా శరీర బరువు, మధుమేహానికి ఇలా 12 రోజుల్లో చెక్‌ పెట్టండి..

Jeera Water For Weight Loss Diabetes: ప్రస్తుతం చాలా మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అయితే మధుమేహం, గుండెపోటు, థైరాయిడ్‌  వంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఆహారంలో జీలకర్రను వినియోగించాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు అనారోగ్య సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తాయి.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 21, 2023, 10:33 AM IST
Weight Loss Diabetes: రూపాయి ఖర్చులేకుండా శరీర బరువు, మధుమేహానికి ఇలా 12 రోజుల్లో చెక్‌ పెట్టండి..

Jeera Water For Weight Loss Diabetes: జీలకర్రను చాలా రకాలుగా ఉపయోగిస్తారు.అప్పుడు పప్పులో తడ్కా వేయాలన్నా, రైతా రుచిని పెంచాలన్నా జీలకర్ర వినియోగిస్తారు. అయితే ఇది ఆహారాల రుచిని పెంచడానికే కాకుండా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగించేందుకు కూడా సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగించడమేకాకుండా దీర్ఘకాలీక సమస్యల నుంచి ఉపశమనం కలిగించేందుకు సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ జీలకర్రను ఎలాంటి అనారోగ్య సమస్యలకు వినియోగించవచ్చో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

జీలకర్ర ఎలా ఉపయోగించాలి:

జీలకర్రలో నిమ్మరసం వేసి ఉప్పు కలిపి ఈ మిశ్రమాన్ని నీటిలో కలుపుకుని ప్రతి రోజూ తాగితే పొట్ట సమస్యలే కాకుండా చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా వికారం నుంచి కూడా సులభంగా ఉపశమనం కలుగుతుంది.

ప్రస్తుతం చాలా మంది స్థూలకాయం సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ జీలకర్రను ఒక కప్పు నీటిలో వేసి మరిగించి తాగితే సులభంగా బరువు తగ్గడమేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది.

జీలకర్రను వేయించి పొడి చేసుకుని నీటిలో కలిపి తాగితే సీజనల్‌లో వచ్చే అనారోగ్య సమస్యలు సులభంగా దూరమవుతాయి. అంతేకాకుండా దగ్గు, జలుబు ఇతర అనారోగ్య సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది.

థైరాయిడ్‌ సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ పాలకూర రసంలో ఒక టీస్పూన్‌ తేనె, జీలకర్ర పొడిని కలిపి తీసుకుంటే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా అనారోగ్య సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లాభిస్తుంది. 

ప్రస్తుతం చాలా మంది గర్భిణీ స్త్రీలలో ఐరన్ లోపం వంటి సమస్యలు ఏర్పడుతున్నాయి. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ప్రతి రోజూ జీలకర్రతో మరిగించిన నీటిని తీసుకోవాల్సి ఉంటుంది. 

మధుమేహం ప్రస్తుతం తీవ్ర అనారోగ్య సమస్యగా మారింది చాలా మంది ఈ సమస్యకు గురవుతున్నారు. అయితే వీరు రక్తంలో చక్కెర పరిమాణాలను నియంత్రించుకొవడానికి ప్రతి రోజూ జీలకర్రతో మరిగించిన నీటిని తాగాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు అనారోగ్య సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. 

జీలకర్రలో ఉండే గుణాలు నిద్ర సమస్యను కూడా సులభంగా దూరం చేస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగించడమేకాకుండా చాలా రకాల తీవ్ర వ్యాధుల నుంచి కూడా శరీరాన్ని రక్షిస్తాయి. 

Also Read:  Rakesh Sujatha Marriage : పెళ్లి చేసుకోబోతోన్న సుజాత రాకేష్.. ఎంగేజ్మెంట్ ఎప్పుడో చెప్పేసిన జోర్దార్ జంట

Also Read: Anchor Vishnupriya : బాలయ్య మీద విష్ణు ప్రియ కౌంటర్ వేసిందా?.. దండం పెట్టేసిన యాంకర్ 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News