How To Control Diabetes: డయాబెటిస్‌ శాశ్వతంగా తగ్గించే పండ్లు ఇవే! వీటితో సులభంగా చెక్‌!

How To Control Diabetes In 8 Days: డయాబెటిస్‌ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆరోగ్యకరమైన ఆహారాలు కూడా తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి.   

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : May 1, 2023, 05:01 PM IST
 How To Control Diabetes: డయాబెటిస్‌ శాశ్వతంగా తగ్గించే పండ్లు ఇవే! వీటితో సులభంగా చెక్‌!

How To Control Diabetes In 8 Days: మధుమేహ వ్యాధి ప్రపంచ వ్యాప్తంగా వేగంగా వ్యాప్తి చెందుతోంది. కాబట్టి డయాబెటిస్‌ లక్షణాలున్నవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా చక్కెర పరిమాణాలు అధిక పరిమాణంలో ఉండే పలు రకాల చిట్కాలు వినియోగించాల్సి ఉంటుంది. అయితే ఈ చిట్కాలు పాటించిన కొందరు ఎలాంటి మార్పులు పొందలేకపోతున్నారు. మధుమేహం సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల హోమ్‌ రెమిడీస్‌ను వినియోగించాల్సి ఉంటుంది. అయితే ఆరోగ్య నిపుణులు సూచించిన పండ్లను తినడం వల్ల కూడా సులభంగా రక్తంలో చక్కెర పరిమాణాలను నియంత్రణలో ఉంటాయి. 

మధుమేహం ఉన్నవారు తప్పకుండా ఈ పండ్లు తీసుకోవాలి:
కివీ:

కివీలో యాంటీఆక్సిడెంట్స్‌, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. ఇందులో ఉండే గుణాలు రక్తంలో చక్కెర పరిమాణాలను నియంత్రిస్తాయి. ఇందులో ఉండే  విటమిన్-సి, కాల్షియం, పొటాషియం ఎముకలను దృఢంగా చేసేందుకు కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి ప్రతి రోజు సలాడ్స్‌లో కివీలను తీసుకోవాల్సి ఉంటుంది. 

నారింజ:
విటమిన్ సి అధిక పరిమాణంలో ఉండే నారింజను ప్రతి రోజు ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడమేకాకుండా రక్తంలో చక్కెర పరిమాణాలను తగ్గించడానికి ప్రభావవంతంగా సహాయపడుతుంది. కాబట్టి డయాబెటిస్‌ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా నారింజను ప్రతి రోజు తీసుకోవాల్సి ఉంటుంది. 

Also Read: Rohit Sharma-Yashasvi Jaiswal: టీమిండియాలోకి యశస్వి జైశ్వాల్‌.. హింట్‌ ఇచ్చిన కెప్టెన్ రోహిత్‌ శర్మ!

జామ:
జామలో ఉండే గుణాలు డయాబెటిస్‌ సమస్యలతో బాధపడేవారికి సహాయపడుతుంది. ఇందులో ఫైబర్ అధిక పరిమాణంలో ఉంటాయి. కాబట్టి శరీర బరువును నియంత్రిస్తుంది. అంతేకాకుండా మధుమేహం నియంత్రణలో ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. 

నేరేడు పండ్లు:
నేరేడు పండ్లు, గింజలు శరీరానికి చాలా రకాలుగా సహాయపడతాయి. ఇందులో ఉండే గుణాలు తీవ్ర మధుమేహం నుంచి సులభంగా వేగంగా ఉపశమనం కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచేందుకు నేరేడు పండ్ల గింజలను కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి ప్రతి రోజు ఈ పండ్లను తినడం వల్ల శాశ్వతంగా మధుమేహం ఉపశమనం లభిస్తుంది. 

(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read: Rohit Sharma-Yashasvi Jaiswal: టీమిండియాలోకి యశస్వి జైశ్వాల్‌.. హింట్‌ ఇచ్చిన కెప్టెన్ రోహిత్‌ శర్మ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News