Bus Falls Into Gorge: ఘోర ప్రమాదం.. 50 మంది ప్రయాణికులతో లోయలో పడిన పెళ్లి బస్సు!

Bus falls into gorge near Tirupati: పెళ్లి బృందంతో తిరుపతికి బయలుదేరిన ప్రైవేటు బస్సు భాకరాపేట వద్ద మలుపు తిరిగే క్రమంలో అదుపు తప్పి పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 50 మంది వరకు పెళ్లి బృందం ఉన్నట్టు తెలుస్తోంది.

Written by - Pavan | Last Updated : Mar 27, 2022, 03:07 AM IST
  • తిరుపతి సమీపంలో ఘోర ప్రమాదం
  • పెళ్లి బృందంతో వెళ్తూ లోయలో పడిన బస్సు
  • బస్సు డ్రైవర్ సహా ఐదుగురు మృతి, చాలా మందికి తీవ్ర గాయలు
  • మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందంటున్న అధికారులు
Bus Falls Into Gorge: ఘోర ప్రమాదం.. 50 మంది ప్రయాణికులతో లోయలో పడిన పెళ్లి బస్సు!

Trending News