YS Sharmila : ఖమ్మం జిల్లాలో వైఎస్ షర్మిల పర్యటన

YS Sharmila : ఖమ్మం జిల్లాలో వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పర్యటిస్తారు. వైరా, ఇల్లందు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ నష్టపోయిన రైతులతో మాట్లాడనున్నారు. దెబ్బ తిన్న పంటకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

  • Zee Media Bureau
  • Apr 30, 2023, 03:33 PM IST

Video ThumbnailPlay icon

Trending News