UP CM Yogi Adityanath: భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న యోగీ ఆదిత్యనాథ్

UP CM Yogi Adityanath: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ వచ్చిన బీజేపీ నేతలు.. చార్మీనార్ దగ్గరున్న భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శిస్తున్నారు.

  • Zee Media Bureau
  • Jul 4, 2022, 04:10 PM IST

UP CM Yogi Adityanath: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ వచ్చిన బీజేపీ నేతలు.. చార్మీనార్ దగ్గరున్న భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శిస్తున్నారు. శనివారం ఉదయం భాగ్యలక్ష్మి ఆలయానికి వచ్చిన ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్.. భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు  ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా వచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా చార్మినర్‌ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు అధికారు.

Video ThumbnailPlay icon

Trending News