Uma Maheshwari Post-mortem Report : ఉమామహేశ్వరి భౌతికకాయానికి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం పూర్తి

Uma Maheshwari Mortal Remains Sent For Post-mortem: ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు.. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని శవాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురికి తరలించారు. పోస్ట్‌మార్టం అనంతరం ఉమా మహేశ్వరి భౌతికకాయాన్ని తిరిగి జూబ్లీహిల్స్‌లోని ఆమె నివాసానికి చేర్చనున్నారు.

  • Zee Media Bureau
  • Aug 2, 2022, 12:52 AM IST

Nara Lokesh at Uma Maheshwari's residence: ఉమామహేశ్వరి ఆత్మహత్య గురించి తెలుసుకున్న నారా లోకేష్.. తొలుత హుటాహుటిన జూబ్లీహిల్స్ లోని ఆమె నివాసానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ఉమామహేశ్వరి భౌతిక కాయాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారని తెలుసుకుని అక్కడి నుంచి ఉస్మానియా ఆస్పత్రికి వెళ్లారు. ఉమా మహేశ్వరి భౌతికకాయం వెంట సోదరుడు బాలకృష్ణ కూడా ఉస్మానియా ఆస్పత్రికి వెళ్లారు. 

Video ThumbnailPlay icon

Trending News