TRS MP's: సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ టీఆర్ఎస్ ఎంపీల ధర్నా

TRS MP's: టీఆర్ఎస్ ఎంపీల పై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని పార్లమెంట్ ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం ముందు టీఆర్‌ఎస్‌ ఎంపీలు మెరుపు ధర్నాకు దిగారు.  టీఆర్ఎస్ ఎంపీలు జోగినపల్లి సంతోష్ రావు. మాలోతూ కవిత, సురేష్ రెడ్డిలకు ఇతర వామపక్ష ఎంపీలు మ‌ద్ద‌తు ప‌లికారు

  • Zee Media Bureau
  • Jul 27, 2022, 08:39 PM IST

TRS MP: టీఆర్ఎస్ ఎంపీల పై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని పార్లమెంట్ ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం ముందు టీఆర్‌ఎస్‌ ఎంపీలు మెరుపు ధర్నాకు దిగారు.  టీఆర్ఎస్ ఎంపీలు జోగినపల్లి సంతోష్ రావు. మాలోతూ కవిత, సురేష్ రెడ్డిలకు ఇతర వామపక్ష ఎంపీలు మ‌ద్ద‌తు ప‌లికారు

Video ThumbnailPlay icon

Trending News