TRS MLAs Poaching case: వెలుగులోకి నందు కుమార్‌ అక్రమాల చిట్టా

TRS MLAs Poaching case: ఎమ్మెల్యేలకు ఎర కేసులో ముగ్గురు నిందితుల్లో ఒకరైన నంద కుమార్ అక్రమాల చిట్టా ఒక్కొక్కటిగా వెలుగులోకొస్తున్నాయి. పలువురితో నందు కుమార్ సాగించిన ఆర్థిక లావాదేవీలపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఆరా తీస్తోంది. కొంతమందికి నందు ఇచ్చిన చెక్స్ బౌన్స్ అయినట్టు సిట్ గుర్తించింది. నందుపై దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో కొంతమంది బాధితులు కూడా పోలీసులను ఆశ్రయిస్తున్నట్టు సమాచారం.

  • Zee Media Bureau
  • Dec 12, 2022, 09:18 PM IST

TRS MLAs Poaching case: నందుకు రామచంద్ర భారతి, సింహయాజీలే కాకుండా మరో ఏడుగురు స్వామీజీలతో నందుకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. స్వామీజీలతో పూజల పేరుతో ప్రముఖులకు ఎర వేసి వారితో పరిచయాలను సొమ్ము చేసుకున్నట్టు తెలుస్తోంది. మరిన్ని వివరాల కోసం ఇదిగో ఈ వీడియో వీక్షించండి.

Video ThumbnailPlay icon

Trending News