Munugode bypolls 2022: మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపున‌కు ఏర్పాట్లు పూర్తి

Munugode bypolls 2022: మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపున‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించనున్నారు. 

  • Zee Media Bureau
  • Nov 5, 2022, 01:48 PM IST

Munugode bypolls 2022: ఆదివారం నిర్వహించనున్న మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపున‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే.. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో 21 టేబుళ్లు ఏర్పాటు చేయగా మెుత్తం 298 పోలింగ్ బూత్ లలో ఈవీఎంల్లో నిక్షిప్తమైన ఓట్లను 15 రౌండ్లలలో లెక్కించబోతున్నారు. 

Video ThumbnailPlay icon

Trending News