Godavari Floods: గోదావరికి మళ్లీ పెరుగుతున్న వరద.. అధికార యంత్రాంగం అప్రమత్తం!

Telangana Rains 2022: Telangana Govt has been alerted in the wake of heavy rain forecast. భారీ వర్ష సూచన నేపథ్యంలో తెలంగాణ అధికారిక యంత్రణగం అప్రమత్తం అయింది. 

  • Zee Media Bureau
  • Jul 24, 2022, 06:30 PM IST

భారీ వర్ష సూచన నేపథ్యంలో తెలంగాణ అధికారిక యంత్రణగం అప్రమత్తం అయింది. ఎగువ నుంచి గోదావరిలోకి మళ్లీ వరద నీరు వచ్చే సూచనలు ఉండడంతో.. గోదావరి పరివాహాక ప్రాంతంలోని ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ సూచించారు. ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. రాబోయే రోజుల్లో భారీ వర్షాలతో ఎగువ నుంచి భద్రాచలానికి భారీగా వరద చేరనుంది.

Video ThumbnailPlay icon

Trending News