Telangana: ఎవరినైనా కలవగలం గానీ ముఖ్యమంత్రిని మాత్రం కలవలేం

Telangana: తెలంగాణ గవర్నర్ తమిళ్‌సై సౌందరరాజన్ మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశాధినేతలనైనా కలవొచ్చు గానీ రాష్ట్ర ముఖ్యమంత్రిని మాత్రం కలవలేమని స్పష్టం చేశారు. కొన్ని దేశాలైనా దగ్గరకావచ్చేమో గానీ, తెలంగాణలో రాజ్‌భవన్, ప్రగతి భవన్‌లు చేరువకావన్నారు. 

  • Zee Media Bureau
  • May 4, 2023, 05:09 PM IST

Governor Tamilisai Soundararajan Vs KCR Govt

Video ThumbnailPlay icon

Trending News