Telangana Governer: బాసర ట్రిపుల్‌ఐటీని సందర్శించిన తమిళి సై

Telangana Governer: కొన్ని రోజులుగా విద్యార్థుల ఆందోళనలతో అట్టుడికిన నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీని సందర్శించారు గవర్నర్ తమిళి సై. విద్యార్థులతో ముఖాముఖీ నిర్వహించారు. వాళ్ల సమస్యలు తెలుసుకుని పరిష్కరించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

  • Zee Media Bureau
  • Aug 8, 2022, 06:36 PM IST

Video ThumbnailPlay icon

Trending News