Telangana Congress : కాంగ్రెస్ నేతల భేటీ

Telangana Congress : కాంగ్రెస్ సీనియర్ నేతలు ఉదయం సమావేశం కానున్నారు. ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్యరావ్ ఠాకూర్‌, పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి, ఇతర సీనియర్ నేతలు ఈ సమావేశంలో భేటీ కానున్నారు. జూన్ 2వ తేదీ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల మీద చర్చించనున్నారు.

  • Zee Media Bureau
  • May 26, 2023, 05:12 PM IST

Video ThumbnailPlay icon

Trending News