Telangana Congress: టీపీసీసీ వార్‌ రూమ్‌ సీజ్‌పై ఏఐసీసీ సీరియస్

Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ వార్‌ రూమ్ సీజ్‌పై ఏఐసీసీ సీరియస్ అయ్యింది. ప్రభుత్వం, పోలీసుల తీరుపై పార్లమెంట్‌లో ఆ పార్టీ నేత మణిక్కమ్ ఠాగూర్ వాయిదా తీర్మానం ఇచ్చారు. దీనిపై చర్చకు అవకాశం ఇవ్వాలని అందులో పేర్కొన్నారు.

  • Zee Media Bureau
  • Dec 14, 2022, 05:29 PM IST

Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ వార్‌ రూమ్ సీజ్‌పై ఏఐసీసీ సీరియస్ అయ్యింది. ప్రభుత్వం, పోలీసుల తీరుపై పార్లమెంట్‌లో ఆ పార్టీ నేత మణిక్కమ్ ఠాగూర్ వాయిదా తీర్మానం ఇచ్చారు. దీనిపై చర్చకు అవకాశం ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. వార్ రూమ్‌పై పోలీసుల దాడిని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. కేసీఆర్ సర్కార్ తీరును నిరసిస్తూ ఢిల్లీలో, తెలంగాణవ్యాప్తంగా ఆందోళనలకు టీకాంగ్రెస్‌ పిలుపునిచ్చింది.

Video ThumbnailPlay icon

Trending News