Telangana: ఈడీ విచారణకు హాజరైన రోహిత్ రెడ్డి

ఈడీ విచారణకు హాజరైన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్టు తెలుస్తోంది. మనీ లాండరింగ్ కేసులో ఆయనకు ఈడీ నోటీసులు అందించి విచారణకు హాజరుకావాలని సూచించింది. నోటీసులో మొత్తం పది అంశాలున్నాయి.

  • Zee Media Bureau
  • Dec 20, 2022, 12:11 AM IST

Rohit Reddy attended the ED investigation

Video ThumbnailPlay icon

Trending News