Tamilisai Soundararajan: సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న గవర్నర్ తమిళిసై..

Tamilisai Soundararajan: బాసర సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన గవర్నర్​కు ఆలయ అర్ఛకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

  • Zee Media Bureau
  • Aug 7, 2022, 03:45 PM IST

Tamilisai Soundararajan: బాసర సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన గవర్నర్​కు ఆలయ అర్ఛకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనానంతరం అమ్మవారి తీర్థప్రసాదాలను అందించారు. అనంతరం బాసర ట్రిపుల్ ఐటీని  గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ సందర్శించారు.

 

 

Video ThumbnailPlay icon

Trending News