Siddipet: సిద్దిపేట జిల్లాలో వింత ఘటన.. పాలు తాగిన నంది విగ్రహం

Siddipet district: సిద్దిపేట జిల్లాలో వింత ఘటన చోటుచేసుకుంది. పట్టణంలో గల దాసంజనేయస్వామి ఆలయంలో నంది విగ్రహం పాలు తాగింది. 

  • Zee Media Bureau
  • Dec 30, 2022, 03:39 PM IST

Siddipet district: సిద్దిపేట జిల్లాలో వింత ఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని పాత మార్కెట్లో గల దాసంజనేయస్వామి ఆలయంలో నంది విగ్రహాం పాలు తాగింది. ఈ వార్త దావనంలా పట్టణమంతా వ్యాపించింది. దీంతో భక్తులంతా నందీశ్వరుడికి పాలు తాగించడానికి క్యూ కట్టారు. 

Video ThumbnailPlay icon

Trending News