Srisailam Temple: శ్రీశైలం అభివృద్ధికి ప్రత్యేక నిధులు

Srisailam Temple: శ్రీశైలం ఆలయ అభివృద్ధిపై ఏపీ ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ సమీక్ష చేశారు. ఆలయ అభివృద్దికి తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నతాధికారుల నుంచి వివరాలు తీసుకున్నారు. శ్రీశైలం అభివృద్ధికి ప్రభుత్వం ఎంతైనా ఖర్చు పెడుతుందని మంత్రి కొట్టు తెలిపారు.

  • Zee Media Bureau
  • Aug 2, 2022, 04:11 PM IST

Video ThumbnailPlay icon

Trending News