Nellore News: నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరుగురు మృతి

నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదం చోటు చేసుకుంది. ఆకస్మత్తుగా ఆరుగురు రోగులు మృతిచెందారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్య సదుపాయాలు లేకపోవడంతోనే రోగులు మృతి చెందారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

  • Zee Media Bureau
  • Jul 23, 2023, 10:16 AM IST

Video ThumbnailPlay icon

Trending News