Sand Mafia attacks : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెచ్చిపోయిన ఇసుక మాఫియా.. అధికారులపై దాడి!

 Sand Mafia attacks officers :  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోయి అటవీశాఖ అధికారులపై కర్రలతో దాడికి యత్నించింది.   అశ్వారావుపేట మండలం బండారు గుంపు గ్రామ సమీపంలోని రిజర్వ్‌ ఫార్టెస్‌లో అధికారుల వాహనంపై పెట్రోల్ పోసి తగలబెట్టే ప్రయత్నం చేసింది. 

  • Zee Media Bureau
  • Jul 5, 2022, 08:50 PM IST

 Sand Mafia attacks officers :  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోయి అటవీశాఖ అధికారులపై కర్రలతో దాడికి యత్నించింది.   అశ్వారావుపేట మండలం బండారు గుంపు గ్రామ సమీపంలోని రిజర్వ్‌ ఫార్టెస్‌లో అధికారుల వాహనంపై పెట్రోల్ పోసి తగలబెట్టే ప్రయత్నం చేసింది. 

Video ThumbnailPlay icon

Trending News