khammam district: సత్తుపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం..

khammam district: ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. కిష్టారం ఓసి లో షిఫ్ట్ సింగరేణి కార్మికులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తుండగా కార్మికుల బస్సును డంపర్‌ ఢీకొట్టింది. ఈ ఘటనలో 15 మంది కార్మికులకు గాయాలయ్యాయి.

  • Zee Media Bureau
  • Aug 5, 2023, 05:23 PM IST

khammam district: ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. కిష్టారం ఓసి లో షిఫ్ట్ సింగరేణి కార్మికులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తుండగా కార్మికుల బస్సును డంపర్‌ ఢీకొట్టింది. ఈ ఘటనలో 15 మంది కార్మికులకు గాయాలయ్యాయి.

Video ThumbnailPlay icon

Trending News