Kaleswaram project: కాంగ్రెస్ నేతలను అడ్డుకున్న పోలీసులు

Kaleswaram project: కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఇందులో సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, ఎమ్మెల్యే సీతక్క తదితరులు ఉన్నారు. 
 

  • Zee Media Bureau
  • Aug 18, 2022, 12:12 PM IST

Kaleswaram project: కాళేశ్వరం ప్రాజెక్టు ముంపు బాధితులను పరామర్శించడానికి వెళ్లిన కాంగ్రెస్ నేతలను అడ్డుకున్నారు పోలీసులు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే సీతక్క తదితరులను అడ్డుకున్నారు పోలీసులు. భూపాలపల్లిలోని మంజీనగర్ వద్ద కాంగ్రెస్ నేతలను పోలీసులు ఆపేశారు. 

Video ThumbnailPlay icon

Trending News