TRS MLAs Case: ఆపరేషన్‌ ఆకర్ష్‌పై అన్నీ అనుమానాలే

TRS MLAs Case: ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపి ప్రయత్నించిందని టీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోన్న సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

  • Zee Media Bureau
  • Oct 28, 2022, 08:53 AM IST

TRS MLAs Case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్ రెడ్డి, బీరం హర్షవర్థన్ రెడ్డి, గువ్వల బాలరాజు, రేగ కాంతా రావులను కొనుగోలు చేసేందుకు యత్నించారన్న ఈ కేసులో ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాన్ని లోతుగా పరిశీలించిన కొద్దీ అనేక అనుమానాలు కలుగుతున్నాయి.

Video ThumbnailPlay icon

Trending News