Cyber Crimes in Telangana: తెలంగాణలో ఈ ఏడాది పెరిగిన సైబర్‌ నేరాల సంఖ్య!

Number of cyber crimes increased in Telangana in 2022 says CP CV Anand. తెలంగాణలో గత మూడేళ్లలో సైబర్ నేరాల సంఖ్య భారీగా పెరుగుతూ వచ్చింది. 

  • Zee Media Bureau
  • Dec 21, 2022, 05:03 PM IST

CP CV Anand said that the year 2022 will end very peacefully. తెలంగాణలో గత మూడేళ్లలో సైబర్ నేరాల సంఖ్య భారీగా పెరుగుతూ వచ్చింది. 2019లో 282గా ఉన్న ఈ సంఖ్య.. 2020లో 3,316కి చేరింది. 2021లో ఆ సంఖ్య రెండు రెట్లను మించి 7003కి పెరిగింది. ఇక 2022లో మరిన్ని కేసులు పెరిగాయి. 

Video ThumbnailPlay icon

Trending News