Balakrishna: బసవతారకం ఆస్పత్రిలో జాతీయ జెండాను ఎగురవేసిన బాలకృష్ణ

Nandamuri Balakrishna: భారత స్వాతంత్ర్యం ఎందరో త్యాగాల ఫలమన్నారు నందమూరి బాలకృష్ణ. బసవతారకం ఆస్పత్రిలో త్రివర్ణపతాకాన్ని ఎగురవేశారు బాలయ్య. 
 

  • Zee Media Bureau
  • Aug 15, 2022, 08:01 PM IST

Nandamuri Balakrishna: జూబ్లీహిల్స్ బసవతారకం ఆస్పత్రిలో సినీనటుడు బాలకృష్ణ జాతీయ జెండాను ఎగురవేశాడు. ప్రజలు పీల్చుకునే స్వేచ్ఛావాయువులు ఎందరో త్యాగఫలమని బాలయ్య అన్నారు. 75 ఏళ్లలో భారత్ ప్రపంచ పటంలోనే అగ్రస్థానంలో నిలిచే దిశకు చేరుకుందన్నారు. 

Video ThumbnailPlay icon

Trending News