Munugode Campaign: మునుగోడులో తారా స్థాయిలో ప్రచారం

Munugode Campaign:  మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం తారస్థాయికి చేరింది. మూడు ప్రధాన పార్టీలు ఉదయం నుంచి రాత్రి వరకు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఇంక ప్రచార గడవు ముగియడానికి ఒక్క రోజే మిగిలి ఉండటంతో అభ్యర్ధులు దూకుడు పెంచారు. అధికార టీఆర్‌ఎస్ కు చెందిన మంత్రులు, కీలక నేతలు మునుగోడులోనే మకాం వేసి ప్రచారం చేస్తున్నారు.

 

  • Zee Media Bureau
  • Oct 31, 2022, 02:35 PM IST

Video ThumbnailPlay icon

Trending News