KTR-Modi: ప్రధాని మోదీపై కేటీఆర్ సెటైర్లు

KTR-Modi: ప్రధాని మోదీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోసారి సెటైర్లు వేశారు. నోబెల్ పురస్కారానికి ప్రధాని ఏ కేటగిరిలో అర్హులంటూ యూజర్లను ప్రశ్నించారు. 

  • Zee Media Bureau
  • Oct 18, 2022, 01:59 PM IST

KTR-Modi: ట్విట్టర్ వేదికగా మరోసారి మంత్రి కేటీఆర్ ప్రధాని మోదీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నోబెల్ బహుమతికి ప్రధాని ఏ కేటగిరిలో అర్హులంటూ యూజర్లను ప్రశ్నించారు. కొవిడ్ వ్యాక్సిన్ కనుగొనడంలో వైద్య రంగంలో నోబెల్ కు అర్హుడా అంటూ మంత్రి ప్రశ్నించారు. 

Video ThumbnailPlay icon

Trending News