Telangana: ఢిల్లీ పెద్దల ఆదేశాలతోనే తమపై ఐటీ దాడులు

తెలంగాణలో తమ నివాసాలపై జరుగుతున్న ఐటీ దాడులపై మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటీ సోదాల సందర్భంగా తన కుమార్తె, తండ్రితో అవమానకరంగా ప్రవర్తించారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు.

  • Zee Media Bureau
  • Nov 24, 2022, 11:38 PM IST

IT attacks are being carried out on them only on the orders of the elders of Delhi

Video ThumbnailPlay icon

Trending News