KTR-Basara IIIT: '2 నెలల్లో విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తాం..': మంత్రి కేటీఆర్

 KTR: బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్ ను మంత్రి కేటీఆర్ సందర్శించారు. రెండు నెలల్లో విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. 

  • Zee Media Bureau
  • Sep 27, 2022, 03:31 PM IST

 KTR-Basara IIIT: సమస్యల పరిష్కారం కోసం రాజకీయాలకు అతీతంగా బాసర విద్యార్థులు చేసిన ఆందోళనలను అభినందించారు మంత్రి కేటీఆర్. రెండు నెలల్లో విద్యార్థుల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామన్నారు. బాసర క్యాంపస్ ను దర్శించిన మంత్రి కేటీఆర్ విద్యార్థులతో సమావేశమయ్యారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. 

Video ThumbnailPlay icon

Trending News