Kamareddy: కామారెడ్డి రైతుల పిటిషన్‌పై నేడు హై కోర్టులో విచారణ

Kamareddy: కామారెడ్డిలో ప్రభుత్వం ప్రతిపాదించిన మాస్టర్‌ ప్లాన్‌కు వ్యతిరేకంగా రైతుల ఆందోళన కొనసాగుతోంది. మాస్టర్‌ ప్లాన్‌ను వ్యతిరేకిస్తూ రైతులు వేసిన పిటిషన్‌పై ఇవాళ హై కోర్టులో విచారణ జరుపనుంది. మరో వైపు కామారెడ్డిలో ఇవాళ  రైతు జేఏసీ నిరసనలు కొనసాగనున్నాయి.

  • Zee Media Bureau
  • Jan 11, 2023, 05:40 PM IST

Kamareddy: కామారెడ్డిలో ప్రభుత్వం ప్రతిపాదించిన మాస్టర్‌ ప్లాన్‌కు వ్యతిరేకంగా రైతుల ఆందోళన కొనసాగుతోంది. మాస్టర్‌ ప్లాన్‌ను వ్యతిరేకిస్తూ రైతులు వేసిన పిటిషన్‌పై ఇవాళ హై కోర్టులో విచారణ జరుపనుంది. మరో వైపు కామారెడ్డిలో ఇవాళ  రైతు జేఏసీ నిరసనలు కొనసాగనున్నాయి. నేడు మునిసిపల్‌ ఆఫీసు ఎదుట శాంతియుత ఆందోళనకు రైతు జేఏసీ పిలుపునిచ్చింది. మాస్టర్‌ ప్లాన్‌ను రద్దు చేసేంత వరకూ ఆందోళనలు కొనసాగుతాయని అన్నదాతు చెబుతున్నారు.

Video ThumbnailPlay icon

Trending News