KA Paul: జోరు పెంచిన కేఏ పాల్..జిల్లాల టూర్‌కు శ్రీకారం..!

KA Paul: తెలుగు రాష్ట్రాల్లో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పీడ్ పెంచారు. నిత్యం ప్రజల్లో ఉండేలా పావులు కదుపుతున్నారు. హైదరాబాద్‌ నుంచి జిల్లాల టూర్‌కు శ్రీకారం చుట్టారు.

 

  • Zee Media Bureau
  • Jul 8, 2022, 08:20 PM IST

KA Paul: రాబోయే ఎన్నికలే లక్ష్యంగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వ్యూహాలు రచిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇటీవల ఆయన ప్రకటించారు. ఇందులో భాగంగా జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు. ఇవాళ హైదరాబాద్‌ నుంచి విశాఖకు పయనమయ్యారు. రోడ్డుమార్గం ద్వారా అక్కడికి వెళ్లనున్నారు. అడుగడుగునా ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు.

Video ThumbnailPlay icon

Trending News