PDS Rice: ఏలూరులో రేషన్ బియ్యం అక్రమ రవాణా..

ఏపీలో రేషన్ బియ్యం పక్కదారి పడుతోంది. తాజాగా ఏలూరు జిల్లా నూజివీడులో అక్రమంగా తరలిస్తున్న 25 టన్నుల రేషన్ బియ్యాన్ని విలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాకినాడ నుంచి ఈ బియ్యాన్ని తరలిస్తున్నట్లు గుర్తించారు.

  • Zee Media Bureau
  • Jul 7, 2022, 03:28 PM IST

ఏపీలో రేషన్ బియ్యం పక్కదారి పడుతోంది. తాజాగా ఏలూరు జిల్లా నూజివీడులో అక్రమంగా తరలిస్తున్న 25 టన్నుల రేషన్ బియ్యాన్ని విలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాకినాడ నుంచి ఈ బియ్యాన్ని తరలిస్తున్నట్లు గుర్తించారు.

Video ThumbnailPlay icon

Trending News