Godavari Flood: ధవళేశ్వరం దగ్గర గోదావరి వరద ఉధృతి

Godavari Flood: తెలుగు రాష్ట్రాలతో పాటు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరికి మళ్లీ వరద పోటెత్తింది. భద్రాచలంలో నీటిమట్టం 51 అడుగులు దాటడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. రాజమండ్రి దవళేశ్వరంలోనూ రెండో ప్రమాదక హెచ్చరిక  జారీ చేశారు. అక్కడి నుంచి 13 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలి పెట్టారు. 

  • Zee Media Bureau
  • Sep 14, 2022, 05:34 PM IST

Video ThumbnailPlay icon

Trending News