Telangana: 7 హిల్స్‌ మాణిక్‌చంద్‌ కేసులో అభిషేక్ కు ఈడీ నోటీసులు

7 Hills Manikchand case:  7 హిల్స్‌ మాణిక్‌చంద్‌ యజమాని అభిషేక్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇవాళ విచారణకు హాజరుకావాలని సూచించింది. 

  • Zee Media Bureau
  • Dec 22, 2022, 04:17 PM IST

7 Hills Manikchand case:  7 హిల్స్‌ మాణిక్‌చంద్‌ యజమాని అభిషేక్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది. నేటి ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని అభిషేక్ కు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు నిందితుడు నందకుమార్ పై గతంలో అభిషేక్ ఫిర్యాదు చేశారు. 

Video ThumbnailPlay icon

Trending News