KCR Munugode Campaign: బీజేపీతో తాడోపేడో తేల్చుకోనున్న కేసీఆర్.. ఢిల్లీ నుంచి రాగానే మునుగోడు టూర్

KCR Munugode Campaign: తెలంగాణ సీఎంవో అధికారులు మునుగోడు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. సీఎం కేసీఆర్ పర్యటన, బసకు సంబంధించిన ఏర్పాట్ల కోసమే సీఎంవో అధికారులు మునుగోడులో తిరుగుతున్నారని తెలుస్తోంది. కేసీఆర్ బస కోసం మునుగోడు, చండూరు, చౌటుప్పల్ లో భవనాలను పరిశీలిస్తున్నారని చెబుతున్నారు. ముడింటిలో ఏదో ఒకటి కన్ఫ్యామ్ చేసిన తర్వాత కేసీఆర్ మునుగోడుకు వస్తారని.. వారం రోజుల పాటు ఇక్కడే ఉంటారని అంటున్నారు.

  • Zee Media Bureau
  • Oct 19, 2022, 04:04 PM IST

Video ThumbnailPlay icon

Trending News