మునుగోడు ఉప ఎన్నికల్లో గుర్తు మార్పుపై ఈసీ సీరియస్.. టీఆర్ఎస్‌కు షాక్

మునుగోడు ఉప ఎన్నికలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. గుర్తుల విషయంలో అధికార టీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. రోడ్డు రోలర్ గుర్తు వివాదానికి కేంద్ర ఎన్నికల సంఘం ముగింపు పలికింది. యుగ తులసి పార్టీ కి చెందిన కె.శివకుమార్‌కు రోడ్డు రోలర్ గుర్తు కేటాయించాలని ఈసీ ఆదేశించింది. ఆయనకు కేటాయించిన బేబీ వాకర్ స్థానంలో రోడ్డు రోలర్ గుర్తును కేటాయించాలని రాష్ట్ర ఎన్నికల అధికారికి, మునుగోడు రిటర్నింగ్ అధికారికి ఆదేశాలు జారీ చేసింది.

  • Zee Media Bureau
  • Oct 20, 2022, 06:11 PM IST

మునుగోడు ఉప ఎన్నికలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. గుర్తుల విషయంలో అధికార టీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. రోడ్డు రోలర్ గుర్తు వివాదానికి కేంద్ర ఎన్నికల సంఘం ముగింపు పలికింది. యుగ తులసి పార్టీ కి చెందిన కె.శివకుమార్‌కు రోడ్డు రోలర్ గుర్తు కేటాయించాలని ఈసీ ఆదేశించింది. ఆయనకు కేటాయించిన బేబీ వాకర్ స్థానంలో రోడ్డు రోలర్ గుర్తును కేటాయించాలని రాష్ట్ర ఎన్నికల అధికారికి, మునుగోడు రిటర్నింగ్ అధికారికి ఆదేశాలు జారీ చేసింది.

Video ThumbnailPlay icon

Trending News