KCR Campaign: రంగంలోకి కేసీఆర్‌.. ఎన్నికల యుద్ధానికి సై

 

KCR Campaign: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ బిజీబిజీ అయ్యారు. మళ్లీ ప్రజల మధ్యకు వెళ్లనున్నారు. మిర్యాలగూడ నుంచి మొదలుపెట్టి సిద్దిపేటతో తన ప్రచారాన్ని ముగించనున్నారు. బస్సు యాత్ర, రోడ్‌ షోలతో కేసీఆర్‌ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్నారు. అత్యధిక స్థానాలు గెలుపొందే వ్యూహంలో కేసీఆర్‌ ప్రచారం ప్రారంభించనున్నారు.

  • Zee Media Bureau
  • Apr 20, 2024, 05:45 PM IST

Video ThumbnailPlay icon

Trending News