Secunderabad: సికింద్రాబాద్ స్టేష‌న్‌లో బాలుడు కిడ్నాప్..!

Secunderabad: సికింద్రాబాద్ స్టేషన్‌లో కిడ్నాప్ కలకలం రేపింది. రంగంలోకి దిగిన పోలీసులు బాలుడ్ని రక్షించారు. 

  • Zee Media Bureau
  • Sep 30, 2022, 06:47 PM IST

Secunderabad: సికింద్రాబాద్ స్టేషన్‌లో బాలుడు కిడ్నాప్ అయ్యాడు. తల్లిదండ్రుల వద్ద ఉన్న బాలుడిని గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు..కేసును చేధించారు. గంట వ్యవధిలోనే నిందితులను పట్టుకున్నారు. బాలుడిని తల్లిదండ్రుల చెంతకు చేర్చారు.

Video ThumbnailPlay icon

Trending News