Raghunandan Rao: హుజురాబాద్‌ ఫలితమే మునుగోడులో రిపీట్: రఘునందన్‌

బీజేపీ నేతలను ప్రలోభాలకు గురి చేసి టీఆర్‌ఎస్‌ పార్టీలో చేర్చుకుంటున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రవు ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో ఆయన జోరుగా పాల్గొంటున్నారు. హుజురాబాద్ ఫలితమే ఇక్కడ కూడా రిపీట్ అవుతుందని జోస్యం చెప్పారు. 

  • Zee Media Bureau
  • Oct 22, 2022, 10:52 PM IST

Raghunandan Rao: బీజేపీ నేతలను ప్రలోభాలకు గురి చేసి టీఆర్‌ఎస్‌ పార్టీలో చేర్చుకుంటున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రవు ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో ఆయన జోరుగా పాల్గొంటున్నారు. హుజురాబాద్ ఫలితమే ఇక్కడ కూడా రిపీట్ అవుతుందని జోస్యం చెప్పారు. 

Video ThumbnailPlay icon

Trending News