Praja Sangrama Yatra: బండి సంజయ్ మూడో విడత ప్రజాసంగ్రామ యాత్ర.. ముహూర్తం, రూట్ మ్యాప్ ఖరారు..

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రకు సిద్ధమవుతున్నారు. వచ్చే నెల 2వ తేదీన యాదాద్రి ఆలయం నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర ఆగస్టు 26న వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయం వద్ద ముగియనుంది. బీజేపీ శ్రేణులు యాత్ర ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

  • Zee Media Bureau
  • Jul 24, 2022, 04:04 PM IST

Bandi Sanjay Padayatra: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రకు సిద్ధమవుతున్నారు. వచ్చే నెల 2వ తేదీన యాదాద్రి ఆలయం నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర ఆగస్టు 26న వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయం వద్ద ముగియనుంది. బీజేపీ శ్రేణులు యాత్ర ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

Video ThumbnailPlay icon

Trending News