AP CM Jagan: ఈ రోజు నుంచే ఆరోగ్యశ్రీ జాబితాలోకి కొత్త చికిత్సలు..!

AP CM Jagan: ఆరోగ్యశ్రీ జాబితాలోకి కొత్త చికిత్సలను ఆగస్టు ఒకటో తేదీ నాటికి చేర్చాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. అదే నెల 15వ తేదీ నుంచి ఫ్యామిలీ డాక్టర్‌ విధానాన్ని దశలవారీగా అమల్లోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

  • Zee Media Bureau
  • Jul 15, 2022, 05:49 PM IST

AP CM Jagan: ఆరోగ్యశ్రీ జాబితాలోకి కొత్త చికిత్సలను ఆగస్టు ఒకటో తేదీ నాటికి చేర్చాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. అదే నెల 15వ తేదీ నుంచి ఫ్యామిలీ డాక్టర్‌ విధానాన్ని దశలవారీగా అమల్లోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రోగులకు సేవలందించేలా విలేజ్‌ క్లినిక్‌లకు, పీహెచ్‌సీలకు డిజిటల్‌ వీడియో విధానాన్ని అనుసంధానం చేయాలని చెప్పారు. ప్రస్తుతం చేపట్టిన సిబ్బంది నియామకాలు ఈ నెలాఖరుకు పూర్తి కావాలని, కొత్తగా ప్రకటించిన వైద్య కళాశాలల్లో త్వరితగతిన తరగతులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Video ThumbnailPlay icon

Trending News