POKలో ఉగ్రస్థావరాలు ఖతం

POKలో ఉగ్రస్థావరాలు ఖతం

భారత ఆర్మీ జవానులు మరోసారి  పై చేయి సాధించారు. పాకిస్తాన్ ఆక్రమిక కాశ్మీర్..POKలో ఉన్న ఉగ్రవాదుల స్థావరాలను నాశనం చేశారు. సరిహద్దుల్లో ముష్కర మూకలు ఏర్పాటు  చేసుకున్న ఈ  స్థావరాల కారణంగా .. భారత్ కు నిత్యం ప్రమాదం పొంచి ఉంది.

/telugu/india/indian-army-guns-targeting-terror-launch-pads-in-keran-sector-in-pok-20459 Apr 11, 2020, 03:53 PM IST

Trending News